Written By chennaitelugupeople on Tuesday, 22 May 2012 | 06:29
పదో తరగతి పరీక్ష ఫలితాలు బుధవారం సాయంత్రం 4.30 గంటలకు విడుదల చేస్తున్నట్లు SSC బోర్డు డైరెక్టర్ బి.మన్మధరెడ్డి తెలిపారు. గ్రేడ్ పాయింట్ల సగటు పద్ధతిలో ఈ ఫలితాలను విడుదల చేసేందుకు రాష్ట్రప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.